వైఎస్ షర్మిల కుమారుడు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్

ఘనంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం 

హైదరాబాద్‌లోని గండిపేట గోల్కొండ రిసార్ట్‌లో నిశ్చితార్దం వేడుక

ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి దంపతులు 

వరుడు రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియా జంటలకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన జగన్, భారతి

 ఫిబ్రవరి 17, 2024న జరగనున్న వైఎస్ రాజారెడ్డి, ప్రియాల వివాహం

అమెరికాలో చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా రాజారెడ్డికి పరిచయం.

వరుడు రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియా నిశ్చితార్థానిక హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

కొత్త జంటను ఆశీర్వదించిన మంచు మోహన్ బాబు