రష్మిక మందన్న అందాల షో.. డోస్ పెంచేసిందిగా!

ఘాటు అందాల షోతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది రష్మిక

Image:instagram/rashmika_mandanna

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ గ్లామర్ డోస్ రెట్టింపు చేసింది

తన నటన, అందంతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాజ్‌పేట్‌లో జన్మించింది

రష్మిక మందన్న తన సినీ కెరీర్‌ను 2016లో కన్నడ చిత్రంతో ప్రారంభించింది.

"కిరిక్ పార్టీ" అనే చిత్రం ఆమెకు బాగా పేరు తెచ్చింది.

తెలుగు సినీ పరిశ్రమలో రష్మిక తొలి అడుగు "ఛలో" చిత్రంతో 2018లో పడింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు టాలీవుడ్‌లో క్రేజ్ వచ్చేసింది.

తెలుగులో రష్మిక మందన్న పేరు తెచ్చుకున్న చిత్రం "గీతా గోవిందం".

పుష్పతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్‌లో కూడా ఆఫర్స్‌ను సొంతం చేసుకుంది

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.