పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత సుభాష్

తాజాగా ప్రణీతా సుభాష్ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది

Image:instagram/pranitha.insta

ఇప్పటికే ప్రణీతకు కూతురు ఉంది. సెప్టెంబర్ 5న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మా కుంటుంబం అంత థ్రిల్‌గా ఉన్నాము. నా కుమార్తె అర్నా.. బాబుని బేబీ అని పిలుస్తుంది. 

కానీ తన సోదరుడని పాప ఇంకా గ్రహించలేదని అనుకుంటున్నాను అంటూ ప్రణిత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డకు ప్రణీత జన్మించింది.

పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లోను నటించింది.

ఇటీవల కాలంలో తెలుగు ఢీ డ్యాన్స్‌ షోలో కూడా కొన్ని ఎపిసోడ్‌లకి ప్రణీత జడ్జీగ వ్యవహరించింది.

2021లో వ్యాపారావేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగింది.

ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ‌కు ఎంట్రీ ఇచ్చింది ప్రణీత

పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించి బాపు బొమ్మగా పాపులర్ అయ్యింది.