వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌‌ ఓటమి తప్పదు: ప్రశాంతి కిశోర్

Prasanth Kishore comments on cm jagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌కు ఓటమి తప్పదని చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 

Share this post

submit to reddit
scroll to top