సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ ప్రతినిధుల భేటీ..

Singapore company representatives meeting with CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్‌కు చెందిన మెయిన్హార్డ్ట్  కంపెనీ ప్రతినిధులు సచివాలయంలో భేటీ అయ్యారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను చేపట్టేందుకు తమ ఆసక్తిని ప్రదర్శించారు. వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రానున్న భాగ్యనగరం రూపురేఖలు మానిపోనున్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి వివరాలతో కూడిన నమూనాలను రూపొందించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..