రైతుల పంట రుణాలపై ఈ నెల 21న తెలంగాణ క్యాబినెట్ భేటీ

Telangana cabinet meeting on 21st of this month on farmers' crop loans

ఈ నెల 21న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల పంట రుణాల మాఫీపై చర్చించనున్నారు. ఆగస్టు 15వ తేది లోగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ. 7వేల కోట్లు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణ, మార్గదర్శకాలపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన , పంటల బీమా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..